Posts

Showing posts from April 22, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(ARGHYASEVITAAYA NAMAHA)

Image
   సనాతన పూజావిధానములో జలమునకు ప్రాధాన్యత ఉంది.పూజా ప్రారంభమునందు చేయు ఆచమనీయము,షోదశపూజలో చేయు అర్ఘ్యము-పాద్యము-శుద్ధ ఆచమనీయము,శుద్ధోదక స్నానము,ఉదకశాంతి ఎంతో ముఖ్యమైనవి.   బాహ్యమునకు సుచియై చతిలో జలమును గాయత్రీమంత్రపూర్కముచేస్ ఊర్ధ్వ దిశగా చేయు సంధ్యావందన ప్రకృఇయగా భావిస్తారు.కొందరు మూడు సంధ్యలయందును సూర్యునికి అర్ఘ్యమును సమర్పించే విధానమును పాటిస్తారు.   దీనివలన వాతావరణ పారిశుభ్రమునకు ఆటంకము కలిగించే సూక్ష్మజీవులు నశించి పర్యావరణము పచ్చగా ఉంటుందని సమర్థిస్తారు.ఇది కాదనలేని అంసమే.   ఆధ్యాత్మికముగా ఆలోచిస్తే గరుడ పురాణములో చెప్పబడినట్లు మనకు సూర్యునికి మధ్య అడ్డముగా మందేహులు అనే అసురులు ముసురుకుంటారని వారిని మంత్రపూరిత(గాయత్రీ) జలముతో-దోసిలి నింపుకుని పైకి విసిరిన అద్దకులు తొలగిపోవునని భావిస్తారు.అదియును కాదనలేని విషయమే.   శ్రీ లలితారహస్య సహస్ర నామ స్తోత్రములో చెప్పబడినట్లు,  కేవాలా-కైవలానర్ఘ్యా-కైవల్యపదదాయిని" అన్న శ్లోకమును విచారిస్తే అర్ఘ్య అన్న పదమును గడియగా భావించి,గడియలులేని కైవల్యమును కేవలానర్ఘ్యగా అమ్మను అనుగ్రహించేదానిగా కీర్తిస్తారు.  మన-...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(VISVAKARMA-TVASHTA NAMOSTUTE)

Image
   ఋగ్వేద "హిరణ్యగర్భ సూక్తము" పరమాత్మ యొక్క త్వష్ట నామధేయమును సోదాహరణముగా వివరించుచున్నది.  సామాన్యార్థములో మలచువాడు-తొలచువాడు గా వ్యవహరింబడు త్వష్ట.కాని సకలభువనభాండములను పద్ధతిగా ప్రకటించిన పరమాత్మ విశ్వకర్మ.అంతే కాదు పంచభూతములు ఏ విధముగా ఒకదానినొకటి సమన్వయపరచుకుంటూ ప్రపంచముగా ప్రకాశించాలో నిర్దేశిస్తూ,వాటికి అడ్దుగా ఉన్న వాటిని తీసివేస్తూ ,  వేదెఒపాసనగా . " కస్మైదేవాయ హవిః విధేయ? అన్న ప్రశ్నకు సమాధానముగా  " ఏకస్మై దేవాయ-ప్రణతోస్మి" అని సమాధానమిచ్చినది  హిరణ్యగర్భసూక్తము. "తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్" తనచే సృష్టింపబడిన సకలచరాచరములందు ప్రవేశించు పరమాత్మకు ప్రణామములు.హిరణ్య శబ్దమునకు విజ్ఞానమును సమన్వయించుకుంటే,  యస్యేమె హిమవంతొ,సముద్రో,దిక్పాలక ప్రస్తుతిస్తున్నారో వారే విశ్వకర్మ.వారే త్వష్ట.ప్రపంచ వనరులను ,నింగి-నేలలను నిర్దిష్ట పరచు నిత్యచైతన్యమా,నిన్ను ఆపోహ యత్ బృహతి విశ్వం అయాన్ గర్భం  దధానా జయంతి అగ్నిం-తతో దేవానాం...అని ప్రస్తుతిస్తున్నది వేదము.   తం సూర్యం ప్రణమామ్యహం.