JAI SREEMANNAARAAYANA-30

వంగక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై తింగళ్ తిరుముగత్తు చేయిడైయార్ శిన్రిరైంజి అంగప్పఱై కొండవాత్తై అణిపుదువై ప్పైంగమల త్తణ్డెరియల్ బట్టర్పిరాన్ కోదైశొన్న శంగత్ తమిళ్మాలై ముప్పదుం తప్పామే ఇంగిపరిశురై పార్ ఈరిరండు మాల్వరైత్తోళ్ శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాత్ ఎంగుం తిరువరుళ్పెత్తు ఇంబురువ రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-30 అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది. శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము. పరమ భాగవతోత్తముడైన శ్రీవిష్ణుచిత్తుని వలన భగవతత్త్వమును అవగతమొనరించుకొను ...