JAI SREEMANNAARAAYANA-24

అన్రి వులగ మళందాయ్! అడిపోత్తి శెన్రంగుత్తెన్నిలంగై శెత్తాయ్! తిఱల్ పోత్తి పొన్రచ్చకడం ఉదైత్తాయ్! పుగళ్ పోత్తి కన్రు కుణిలా ఎఱిందాయ్! కజల్పోత్తి కున్రు కుడైయా ఎడుత్తాయ్! కుణం పోత్తి వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయిల్ వేల్పోత్తి ఎన్రెన్రు ఉన్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్ ఇన్రుయాం వందోం ఇరంగేలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-24 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది ఆరుసార్లు పలుకుచున్న మంగళాశాసనమైన అసుర సం హారకుని దివ్య ఆపాద మస్తకములో వాత్సల్యాతిశయమునకు మంగళాశాసనమైన గోవర్ధనగిరిధారి-పాలిత గోవుల-గోపాలురలో "సర్వేజనా-సుఖినో భవంతు"అను మంగళాశాసనమైన భక్తి-ప్రపత్తి స్తుతుల పోత్తి పాశురములో ఆ" బాల" గోపాలునికి మంగళాశాసనమైన దిష్టితీయుట అను గోపికల స్పష్టమైన ప్రేమలో రంగనాథ స్వామికి మంగళములు పాడరారె అంగనలారా! ఆండాళ్ అమ్మవెంట నేడే. భావము గోవర్ధనగిరిని ఎత్తి గోవులను-గోపాలురను రక్షించిన స్వామికి మంగళము.సర్వ జనులకు శాంతి-సౌఖ్యములనిచ్చే స్వామికి మంగళము.స్వామికి దృష్టి తగులకూడదని,...