TIRUPPAAVAI-PAASURAM-16

తిరుప్పావై-పాశురం-16 ***************** మాతః సముత్థితవతీ మదివిస్ణుచిత్తం విశ్వోపజీవ్య మమృతం మనసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం. పూర్వపాశుర ప్రస్తావనము ************************ భాగవత సేవనము/దాస్యము యొక్క ఆవశ్యకతను తెలియచేస్తూ,గోపికలుగా భాసిల్లుచున్న వారిని మేల్కొలిపి,వారిని తోడ్కొని,వారి ఆధ్వర్యముతో తన తోటివారిచే నోమును ఆచరించుటకు గోదమ్మ బయలు దేరినది. ప్రస్తుత పాశుర ప్రాభవము. ********************* 1.నందగోపుని/నందగోప భవన వైభవము 2.తాము సదాచారములేనివారమని, స్వామిని సేవించుటకు తూయోమాయ్'పరిశుద్ధులమై వచ్చామని 3.ద్వారపాలకుల అనుగ్రహ అభ్యర్థనము 4.ప్రాకారము-ద్వారముల యొక్క సంకేతము 5.ద్వారము-గడియ యొక్క సంకేతము 6.నందభవన ప్రవేశమును, దర్శింపచేసిన ఆండాళ్ అమ్మకు-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,ప్రస్తుత పాశురములోనికి ప్రవేశిద్దాము. పదహారవ పాశురము ****************** ...