CHIRANJEEVULU.
తరతరాలది కద తండ్రీ,తనయుల కథ,
తీరములెరుగని మమతల ప్రవాహముల సుథ.
అంకసీమకై ధ్రువుడు తారగ తరియించినాడు
భూసురుడై రాముడు క్షాత్రము చూపించినాడు
యెముక నిచ్చి దధీచి ధన్యుడైనాడు
దశరథ తనయుడేమొ ఆదర్శం అయినాడు
వయసునిచ్చె పురూరవుదు యయాతికి ఆనాడు
వయసునిచ్చె పురూరవుదు యయాతికి ఆనాడు
Comments
Post a Comment