009

 


  అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో


   ప్రసీద మమ సర్వదా-09

     *******************

  మాతా సిధ్ధిధాత్రి నమోనమః.


 " సిధ్ధగంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి

   సేవ్యమాన సదాభూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయిని"


  సిధ్ధులనైన,గంధర్వులైన,యక్షులనైన,అసురులనైన,అమరులనైన,ఎవరినైనా కొలిచినవారికి సిధ్ధిప్రదాయిని జగదంబ.ఈ శ్లోకము చెప్పకనే చెప్పుతున్నది"ఏకైవ అహం" అన్నింటిలో నుండే దానిని నేనేనని.వేరొకటి లేదని.అనుగ్రహ ప్రతిరూపము దైవత్వము అయితే అహంకార ప్రతిరూపత్వము అసురత్వము.ఇప్పటి వరకు జరిగిన పోరు అహంకారమునకు -అనుగ్రహమునకు . కనుకనే కొమ్ములను అహంకారమునకు గుర్తుగా-నలుపు తనమును తామస గుణమునకు గుర్తుగా-కరుకు చర్మము మూర్ఖత్వమునకు గుర్తుగా-తల్లి అనునయమును పెడచెవిని పెట్టి పోరునకు సిధ్ధపడుట పశ్చాత్తాప రాహిత్యమునకు గుర్తుగా అన్నీ కలబోసిన మహిషునికి-రాశీభూతమైన కరుణకు మధ్యన జరిగిన కదనములో అహంకారము సమసిపోయి అనుగ్రహమును చేరినది.తల్లి కర స్పర్శ కర్మఫల విముక్తుని చేసినది.ఈ విషయమును అమ్మ మనకు మహిషునిచే పలికించిం-నది.నా ఒక్కనితో పోరాడుత చేతకాక ఎన్నో శక్తులను ఎందరో స్త్రీలను సహయముగా తెచ్చుకున్నావనిపించింది.దానికి సమాధానముగా తల్లి తన సక్తులను తనలో విలీనము చేసుకొని వానిని,మనలను ధన్యులను చేసినది.


   ఆ శక్తులే సిధ్ధులు.మనలోని ఇచ్ఛా-జ్ఞాన-క్రియాశక్తులు సత్కార్య సాధనకు తగినంత-తమవంతు సహకారమును అందించి మనలోనే అంతర్లీనముగా నుండుట,అదియే సిధ్ధిధాత్రి తత్త్వము.అమ్మకు ఇప్పుడు అసుర సంహారము చేయవలసిన పనిలేదు.కనుక కథగా కనిపించిన అమ్మ కళగా మనలోనే ఉన్నది.మనలను నడిపించుచున్నది.


   ఒక చిన్న విషయముతో ఉన్న తత్త్వమును యొక్క ఉనికిని నొక్కివక్కాణిద్దాము.




  నేను అప్పుదే బడికి వెళ్ళుచున్న కొత్త విద్యార్థి ని.నా తరగతి నల్లబల్ల మీద ఎర్రటి రంగుతో ఎంతో చక్కగా యాపిలు పండు చిత్రము ఉన్నది.పక్కన ఉన్న గోడ మీద చక్కటి యాపిలు చిత్రపటము ఉన్నది.బుట్టలో మట్తితో చేసిన యాపిలు పండు ఉన్నది.

టీచరు చేతిలో చెక్కతో చేసిన యాపిలు పండు ఉన్నది.నా పుస్తకములో కూడ యాపిలు పండు ఉన్నది.దాని రంగు రుచి విశేషములు బోధిస్తున్నారు.


  గంట మోగింది.అది ఆహార స్వీకరణ సమయము.నేను నా గిన్నె మూతతీసి చూశాను.అందులో అమ్మ యాపిలును పెట్టినది.అది నిజమైనది.దానిని నేను తినగలను.అది నాకు శక్తిని ఈయగలదు.అంతకు ముందు చూసిన వాటిని నేను తినలేను.కాని అవి నేను అసలు పండును కనుగొనుటకు సహాయకారులైనవి.నాలోని యాపిలు నాకు బయట నున్న ,నేను చూసీన పండ్లకు కల వ్యత్యాసమును బోధించినది.


 నిజమునకు జగన్మాత మనకు తన ఉనికిని చాటుటకు శైలపుత్రియై పర్వతమునుండి మన ప్రయాణమును ప్రారంభింపచేసి సిధ్ధిధాత్రియై పరమార్థమును చూపించినది.


  ప్రియ మిత్రులారా! మీరు ఎంతో సహృదతతో నా ఈ చిన్ని ప్రయత్నములోని దోషములను మన్నించి,నన్ను ఆశీర్వదించండి.


   మనలను అనుగ్రహించుత అమ్మ సంకల్పము

   అమ్మఒడిలో ఒదిగిపోవుట మన సంకల్పము.


  అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో


   ప్రసీద మమ సర్వదా-09


  మాతా సిధ్ధిధాత్రి నమోనమః.


 " సిధ్ధగంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి

   సేవ్యమాన సదాభూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయిని"


  సిధ్ధులనైన,గంధర్వులైన,యక్షులనైన,అసురులనైన,అమరులనైన,ఎవరినైనా కొలిచినవారికి సిధ్ధిప్రదాయిని జగదంబ.ఈ శ్లోకము చెప్పకనే చెప్పుతున్నది"ఏకైవ అహం" అన్నింటిలో నుండే దానిని నేనేనని.వేరొకటి లేదని.అనుగ్రహ ప్రతిరూపము దైవత్వము అయితే అహంకార ప్రతిరూపత్వము అసురత్వము.ఇప్పటి వరకు జరిగిన పోరు అహంకారమునకు -అనుగ్రహమునకు . కనుకనే కొమ్ములను అహంకారమునకు గుర్తుగా-నలుపు తనమును తామస గుణమునకు గుర్తుగా-కరుకు చర్మము మూర్ఖత్వమునకు గుర్తుగా-తల్లి అనునయమును పెడచెవిని పెట్టి పోరునకు సిధ్ధపడుట పశ్చాత్తాప రాహిత్యమునకు గుర్తుగా అన్నీ కలబోసిన మహిషునికి-రాశీభూతమైన కరుణకు మధ్యన జరిగిన కదనములో అహంకారము సమసిపోయి అనుగ్రహమును చేరినది.తల్లి కర స్పర్శ కర్మఫల విముక్తుని చేసినది.ఈ విషయమును అమ్మ మనకు మహిషునిచే పలికించిం-నది.నా ఒక్కనితో పోరాడుత చేతకాక ఎన్నో శక్తులను ఎందరో స్త్రీలను సహయముగా తెచ్చుకున్నావనిపించింది.దానికి సమాధానముగా తల్లి తన సక్తులను తనలో విలీనము చేసుకొని వానిని,మనలను ధన్యులను చేసినది.


   ఆ శక్తులే సిధ్ధులు.మనలోని ఇచ్ఛా-జ్ఞాన-క్రియాశక్తులు సత్కార్య సాధనకు తగినంత-తమవంతు సహకారమును అందించి మనలోనే అంతర్లీనముగా నుండుట,అదియే సిధ్ధిధాత్రి తత్త్వము.అమ్మకు ఇప్పుడు అసుర సంహారము చేయవలసిన పనిలేదు.కనుక కథగా కనిపించిన అమ్మ కళగా మనలోనే ఉన్నది.మనలను నడిపించుచున్నది.


  మీరు ఏ మనుకోమంతే ఒక చిన్న విషయముతో ఉన్న తత్త్వమును యొక్క ఉనికిని నొక్కివక్కాణిద్దాము.




  నేను అప్పుదే బడికి వెళ్ళుచున్న కొత్త విద్యార్థి ని.నా తరగతి నల్లబల్ల మీద ఎర్రటి రంగుతో ఎంతో చక్కగా యాపిలు పండు చిత్రము ఉన్నది.పక్కన ఉన్న గోడ మీద చక్కటి యాపిలు చిత్రపటము ఉన్నది.బుట్టలో మట్తితో చేసిన యాపిలు పండు ఉన్నది.

టీచరు చేతిలో చెక్కతో చేసిన యాపిలు పండు ఉన్నది.నా పుస్తకములో కూడ యాపిలు పండు ఉన్నది.దాని రంగు రుచి విశేషములు బోధిస్తున్నారు.


  గంట మోగింది.అది ఆహార స్వీకరణ సమయము.నేను నా గిన్నె మూతతీసి చూశాను.అందులో అమ్మ యాపిలును పెట్టినది.అది నిజమైనది.దానిని నేను తినగలను.అది నాకు శక్తిని ఈయగలదు.అంతకు ముందు చూసిన వాటిని నేను తినలేను.కాని అవి నేను అసలు పండును కనుగొనుటకు సహాయకారులైనవి.నాలోని యాపిలు నాకు బయట నున్న ,నేను చూసీన పండ్లకు కల వ్యత్యాసమును బోధించినది.


 నిజమునకు జగన్మాత మనకు తన ఉనికిని చాటుటకు శైలపుత్రియై పర్వతమునుండి మన ప్రయాణమును ప్రారంభింపచేసి సిధ్ధిధాత్రియై పరమార్థమును చూపించినది.


  ప్రియ మిత్రులారా! మీరు ఎంతో సహృదతతో నా ఈ చిన్ని ప్రయత్నములోని దోషములను మన్నించి,నన్ను ఆశీర్వదించండి.


   మనలను అనుగ్రహించుత అమ్మ సంకల్పము

   అమ్మఒడిలో ఒదిగిపోవుట మన సంకల్పము.


  అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో

   ప్రసీద మమ సర్వదా-09

  మాతా సిధ్ధిధాత్రి నమోనమః.

 " సిధ్ధగంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి
   సేవ్యమాన సదాభూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయిని"

  సిధ్ధులనైన,గంధర్వులైన,యక్షులనైన,అసురులనైన,అమరులనైన,ఎవరినైనా కొలిచినవారికి సిధ్ధిప్రదాయిని జగదంబ.ఈ శ్లోకము చెప్పకనే చెప్పుతున్నది"ఏకైవ అహం" అన్నింటిలో నుండే దానిని నేనేనని.వేరొకటి లేదని.అనుగ్రహ ప్రతిరూపము దైవత్వము అయితే అహంకార ప్రతిరూపత్వము అసురత్వము.ఇప్పటి వరకు జరిగిన పోరు అహంకారమునకు -అనుగ్రహమునకు . కనుకనే కొమ్ములను అహంకారమునకు గుర్తుగా-నలుపు తనమును తామస గుణమునకు గుర్తుగా-కరుకు చర్మము మూర్ఖత్వమునకు గుర్తుగా-తల్లి అనునయమును పెడచెవిని పెట్టి పోరునకు సిధ్ధపడుట పశ్చాత్తాప రాహిత్యమునకు గుర్తుగా అన్నీ కలబోసిన మహిషునికి-రాశీభూతమైన కరుణకు మధ్యన జరిగిన కదనములో అహంకారము సమసిపోయి అనుగ్రహమును చేరినది.తల్లి కర స్పర్శ కర్మఫల విముక్తుని చేసినది.ఈ విషయమును అమ్మ మనకు మహిషునిచే పలికించిం-నది.నా ఒక్కనితో పోరాడుత చేతకాక ఎన్నో శక్తులను ఎందరో స్త్రీలను సహయముగా తెచ్చుకున్నావనిపించింది.దానికి సమాధానముగా తల్లి తన సక్తులను తనలో విలీనము చేసుకొని వానిని,మనలను ధన్యులను చేసినది.

   ఆ శక్తులే సిధ్ధులు.మనలోని ఇచ్ఛా-జ్ఞాన-క్రియాశక్తులు సత్కార్య సాధనకు తగినంత-తమవంతు సహకారమును అందించి మనలోనే అంతర్లీనముగా నుండుట,అదియే సిధ్ధిధాత్రి తత్త్వము.అమ్మకు ఇప్పుడు అసుర సంహారము చేయవలసిన పనిలేదు.కనుక కథగా కనిపించిన అమ్మ కళగా మనలోనే ఉన్నది.మనలను నడిపించుచున్నది.

  మీరు ఏ మనుకోమంతే ఒక చిన్న విషయముతో ఉన్న తత్త్వమును యొక్క ఉనికిని నొక్కివక్కాణిద్దాము.



  నేను అప్పుదే బడికి వెళ్ళుచున్న కొత్త విద్యార్థి ని.నా తరగతి నల్లబల్ల మీద ఎర్రటి రంగుతో ఎంతో చక్కగా యాపిలు పండు చిత్రము ఉన్నది.పక్కన ఉన్న గోడ మీద చక్కటి యాపిలు చిత్రపటము ఉన్నది.బుట్టలో మట్తితో చేసిన యాపిలు పండు ఉన్నది.
టీచరు చేతిలో చెక్కతో చేసిన యాపిలు పండు ఉన్నది.నా పుస్తకములో కూడ యాపిలు పండు ఉన్నది.దాని రంగు రుచి విశేషములు బోధిస్తున్నారు.

  గంట మోగింది.అది ఆహార స్వీకరణ సమయము.నేను నా గిన్నె మూతతీసి చూశాను.అందులో అమ్మ యాపిలును పెట్టినది.అది నిజమైనది.దానిని నేను తినగలను.అది నాకు శక్తిని ఈయగలదు.అంతకు ముందు చూసిన వాటిని నేను తినలేను.కాని అవి నేను అసలు పండును కనుగొనుటకు సహాయకారులైనవి.నాలోని యాపిలు నాకు బయట నున్న ,నేను చూసీన పండ్లకు కల వ్యత్యాసమును బోధించినది.

 నిజమునకు జగన్మాత మనకు తన ఉనికిని చాటుటకు శైలపుత్రియై పర్వతమునుండి మన ప్రయాణమును ప్రారంభింపచేసి సిధ్ధిధాత్రియై పరమార్థమును చూపించినది.

  ప్రియ మిత్రులారా! మీరు ఎంతో సహృదతతో నా ఈ చిన్ని ప్రయత్నములోని దోషములను మన్నించి,నన్ను ఆశీర్వదించండి.

   మనలను అనుగ్రహించుత అమ్మ సంకల్పము
   అమ్మఒడిలో ఒదిగిపోవుట మన సంకల్పము.
అమ్మే అండదండ యైనప్పుడు బ్రహ్మానందమే.

  అమ్మ ధ్యాసే మన శ్వాసగా జీవిద్దాం.

  శుభం భూయాత్.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)