NA RUDRO RUDRAMARCHAYAET-08( SIVAANAMDALAHARI)

 : యథా బుద్ధిః-శుక్తౌ రజతం ఇతి కాచాశ్మని మణి:-

జలే పైష్టే క్శీరం భవతి మృగ-తృష్ణాసు సలిలమ్

తథా దేవ-భ్రాంత్యా భజతి భవద్-అన్యం జడ జనో

మహా-దేవేశం త్వాం మనసి చ న మత్వా పశు-పతే


 ప్రస్తుత శ్లోకములో భ్రాంతి యొక్క ప్రభావము చైతన్యము గుర్తించనీయదో తెలియచేస్తున్నారు.

 అన్యం భజతి-భవత్-జడజనో

 స్వస్వరూపమును గమనించనీయని భ్రాంతిచే కప్పబడి,చైతన్యమును గుర్తించలేని జడత్వము,

'దేశకాల అపరిచ్ఛిన్నమైన,నీ అవిఛ్చిన్నతను గుర్తించలేక,అన్యములను అనన్యముగా భావిస్తుంది.కీర్తిస్తుంది.

 జడత్వంజనమం భజతి అన్యం త్వం భ్రమసి.

 

 ఏవిధముగా,

వారి బుధ్ధి విచక్షణను కోల్పోయి సత్యముకానిదానను-అసత్యముగాను,నిత్యము కానిదానిని నిత్యముగాను తలపింపచేస్తుందో చైతన్యమును గమనించనీయదో,

 నాలుగు ఉదాహరణములతో వివరించుచున్నారు.

 ముత్యపుచిప్పపొడిని వెండిగాను,గాజుపెంకును వజ్రముగాను,పిండికలిపిన నీటిని క్షీరముగాను,మృగతృష్ణను జలాశముగాను భ్రమింతురో,అదేవిధముగా నీ అనుగ్రహప్రకటనమును గుర్తించలేని వారికి సద్బుద్ధిని ప్రసాదించమని ప్రార్ధించుచున్నారు.

  సర్వం పార్వతీపరమేశ్వర చరణారవిందార్పణమస్తు.



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)