SREESUKTAM-03 ASVAPURVAM

  శ్లోకము


  ప్రస్తుత శ్లోకములో భక్తుడు తల్లి తనను అనుగ్రహించుతకు వచ్చు సుందర దృశ్య దర్శనమును అనుగ్రహింపమని కోరుచున్నాడు.

  మొదటి స్లోకములో లక్ష్మీదేవిని ఆహ్వానము చేయమనిన సాధకుడు రెండవ శ్లోకములో వచ్చ్చి తన దగ్గర శాశ్వతముగా ఉండునట్లు సహాయముచేయమని కోరాడు.మూడవ శ్లోకములో తల్లి తనను అనుగ్రహించుతకు ఏ విధముగా రావలెనో తెలియచేయుచున్నాడు.

 మూడు కోరికలను కోరుచున్నాడు.

1. తల్లి రథమధ్యమున ఆసీనురాలై యుండాలి.

2.రథమునకు ముందర అశ్వములు అలంకరింపబడియుండాలి.

3.రథమునకు వెనుక భాగము ఏనుగుల ఘీంకారముతో చైతన్యప్రద సంకేతముగా ఉండాలి.


   తల్లి నా హృదయమనే రథమును అధిష్ఠించి యుండాలి.

   నా ద్ర్ఢసంకల్ము అశ్వములవలె అకుంఠితముగా ఉండాలి.

   నా అనాహతమునిరంతరము ఏనుగుల ఘీంకారము వలె ప్రణవ నాదోపాసన చేస్తుండాలి.

   ఓ జాతవేద ! 

     నా మనోఫలకమున అట్టి సుందర దృశ్యము నిండి నన్ను 



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)