దూరీకర్తుం వాంఛసి కిం-04

 



 ' జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్ఫురుతరా యా సంవితుజ్జన్యంబతే

   యా బ్రహ్మాది పిపీలికాంత తనుషుప్రోత్సా జగత్సాక్షిణి

   సైవాహం (స+ఏవ+అహం) న చ దృశ్యవస్త్వితి 'దృఢప్రజ్ఞాపీయస్యాస్తి చేత్

   చండాలోస్తు సతు ద్విజోస్తు గురుః ఇతి "ఏషా మనీషా మమ"

  ఆదిసంకరులు ఎవరు గురువో తెలియచేస్తూ అన్నమయాత్ అన్నమయం శ్లోకములో కదలలేని జడ శరీరము గురించి-కదులుటకు వీలులేనంతగ సర్వమును వ్యాపించియున్న చైతన్యమును గురించి తెలియచేసినారు.

  ప్రస్తుత శ్లోకములో బ్రహ్మము మొదలు చీమ వరకు అంతర్యామిగా నుండినప్పటికిని,వాటి మూడు అవస్థలతో ఏ మాత్రము ప్రభావితముకాని పరమాత్మ ప్రకాశమును కీర్తిస్తున్నారు.


  పద విభజనము

 సం విత్ జృంభతే-జాగృత్-స్వప్న-సుషుప్తి

 సం విత్-యా -ప్రోతా-బ్రహ్మ-ఆది-పిపీలికాంత-తనుషు

 సాక్షిణీ (అయినప్పటికినీ)

 స ఏవ యో-వస్తు ఇతి న చ దృశ్య

 అపి దృద్థ ప్రజ్ఞ న చ దృశ్య

 వస్తు ఇతి (వస్తువుగా ఎంత ప్రజ్ఞావంతునికైనను కానరానిది)

 యంప్రోతా-అది మనలోవిడదీయరానిదిగా ఉన్నప్పటికిని

 వస్తుఇతి న చ దృశ్యా-వస్తువు వలె కానరానిది.(అవిభాజ్యము)

  కాని

 అస్తిచేత్-అది చైతన్యముగా నున్నది.

   సర్వం శివమయం జగత్

 ఏకబిల్వం  శివార్పణం.

 



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)