Posts

ADITYAHRDAYAM-SLOKAMU-26

Image
   ఆదిత్యహృదయం-శ్లోకము-26  *******************  ప్రార్థన  *****  " జయతు  జయతు సూర్యం  సప్తలోకైక దీపం    తిమిర  హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం    సకలభువనవంద్యం  భాస్కరం  తం నమామి."    పూర్వ రంగము    ********** యుద్ధ భూమిలో,చింతాక్రాంతుడై యున్న రామచండ్రునికి కర్తవ్యమును ఉపదేశించి,ఆత్మశక్తిని ప్రేరేపించి ,విజయమును ఆశీర్వదించి,తిరిగి యథాస్థానమునకు వెళ్ళిపోయినాడు.  తత్ఫలితముగా రాముని రాముడు నష్టశోకుడై యుద్ధమునకు సన్నధ్ధుడైనాడు.   సీతమ్మ  ఇంకా రావణాసురుని చెరలోనేఉన్నాది.రావనాసురుడు ఇంకా జీవించియే యున్నాడు.    యుద్ధము ఇంకా జరుగవలసియున్నది.అగస్త్య భగవానుడు వెళ్ళిపోయినాడు.  అయినప్పటికిని రాముని శోకము నశించిపోయినది.  సమరేచింతయాశ్రితుడైన రాముడు ప్రియమైన మనసును కలిగి,తేజస్సుతో వెలిగిపోతున్నాడట.    తేజసామపి తేజస్వి గా పూర్వ శ్లోకము  సూర్యభగవానుని కీర్తిస్తే,ప్రస్తుత శ్లోకము రాంచంద్రుని "మహా తేజః"అని విశ్లేషిస...

ADITYAHRDAYAM-SLOKAM-25

Image
        ఆదిత్యహృదయము-శ్లోకము-25   *********************  ప్రార్థన  ****  " జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం    తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణకిరణ గమ్యం ఆదిం  ఆదిత్యమూర్తిం    సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."  పూర్వరంగము  *********  శరీర దృఢత్వమునకు ఆచరించే వ్యాయామమును తపముగా పద్మాసనమువేసికొని,సకలంభువనం-చకలము-బుకలము,ఒంటికాలిపైనిలబడి,ఆహారమును స్వల్పముగా తీసుకుంటూ చేసేవిధానమును అదియును అభీష్టసిద్దికై తపము అనుకుంటే,  ఏ అభీష్టము లేకుండా,బాహ్యముతో సంబంధము లేకుండా,సర్వకాల సర్వావస్థల యందును సత్తు-చిత్తు రెండును తానైన  పరమాత్మను ధ్యానించుమానసిక వ్యాయామము జపము.దానికి సంఖ్యా నియమము లేదు అభీష్టము కానరాదు.  ఒక విధముగా చెప్పాలంటే, తమో-రజో గుణములు తాకని శుద్ధ సత్వముతో  ఉపాధి నిరపేక్ష అనుసంధానము.   ప్రాణి చేస్తే జపము.పరమాత్మ చేస్తే అజపా విధానము.శ్వాసప్రక్రియ.  ప్రస్తుత శ్లోకములో,అగస్త్య భగవానుడు ,రావణుని నీవు సూర్యనారాయణుని అనుగ్రహముతో వధిస్తావని రామునితో   ...

ADITYAHRDAYAM-SLOKAM-24

Image
     ఆదిత్యహృదయము-శ్లోకము-24  **********************   ప్రార్థన   ********  " జయతు జయతు సూర్యం  సప్తలోకైక దీపం    హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణకిరణ  గమ్యం  ఆదిం  ఆదిత్యమూర్తిం    సకల భువన వంద్యం భాస్కరం తం నమామి"   పూర్వరంగము   **********   సూర్య ఆరాధనము వలన ఏ విధముగా స్థితప్రజ్ఞత అనుగ్రహింపబడుతుందో వివరించిన తదుపరి,ఆరాధనము ఏవిధమైన లక్షణములను కలిగియుండాలి అన్న అంశములను వివరిస్తున్నారు.పరమాత్మ "దేవదేవుడు.జగత్పతి.     అని పరమాత్మను కీర్తిస్తూ,  త్రిగుణితం-అన్న పదమునకు మూడుసార్లు అని సంఖ్యాపరముగాను,  మూడు గుణములతో అని స్వభావ పరముగాను మూడు శభ్దమును "అనంత పరముగా 'విశ్లేషిస్తారు.  కనుకనే సహజకవిపోతన,  ముగురమ్మల మూలపుటమ్మగా -పరాశక్తిని ప్రస్తుతించారు.  అదే విషయమును అగస్త్య భగవానుడు సైతము ప్రస్తుత స్తోత్రములో,  " ఏషబ్రహ్మాచ-విష్ణుశ్చ-సివ-స్కంద-ప్రజాపతి-మహేంద్రో-ధనదః-కాలః-యమః-సూర్యః" అంటూ తెలియచేసారు.   త్రిగుణితము అన్న పదమునకు అనంతత్త్వమును అ...

ADITYAHRDAYAM-SLOKAM-23

Image
    ఆదిత్యహృదయము-శ్లోకము-23   **********************  ప్రార్థన  ***** " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణ సమిత పాప ద్వేష  దు@ఖస్య నాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం  ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం  నమామి."   పూర్వరంగము   **********  ఆదిత్యుని విశ్వాత్మకునిగా-విశ్వరక్షకునిగా-  అగ్నిహోత్రునిగా-అగ్నికార్యమైన క్రతువుగా సంభావించిన అగస్త్య భగవానుడు ,పూర్వ శ్లోకములలోని ప్రతిపదము ఫలశృతియే యైనప్పటికిని,ప్రస్తుత శ్లోకము నుండి తదుపరి శ్లోకములను "ఫలశృతిగా/ఫలసిద్ధిగా"పరిగణిస్తారు దైవజ్ఞులు.  ఇంకొక విశేషమేమిటంటే అగస్త్య భగవానుడు, "రామ రామమహాబాహో" అన్న శ్లోకములో రామచంద్రుని సంబోధనము తరువాత గుహ్యముగా చెప్పవలసినది పూర్తిచేసి,రాఘవ శబ్ద ప్రయోగముతో ప్రియతాత్మజ అని యుద్ధోన్ముఖుని చేసి యుద్ధరంగమును నిష్క్రమించినాడు.  పరమాత్మను విష్ణుస్వరూపునిగా భావించి,కొలిచేవారు,  "ఆర్తా విషణ్ణా-శిధిలాశ్చ భీతా   ఘోరేషుచ వ్యాధిషు వర్తమానా   సంకీర్త నారాయణ శబ్ద మాత్రం   విముక్త దుఃఖః సుఖినో భవంతు"  అని ఫ...

ADITYAHRDAYAM-SLOKAM-22

Image
     ఆదిత్యహృదయము-శ్లోకము-22    *******************  ప్రార్థన  *****  "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."    పూర్వరంగము    ***********  ఏషచైవాగ్ని హోత్రంచ-ఫలంచావైగ్నిహోత్రిణాం"  అంటూ,స్థూలము నిద్రాస్థితిలో నున్న వేళ సైతము తాను జాగరూకతతో నుండి,తన అగ్ని అను శక్తిచే సర్వ దోషములను /మలినములను శుద్ధిపరుస్తూ,ప్రకృతిని-ప్రజలను చైత్న్య వంతము చేస్తున్న సూర్యభగవానునకు నమస్కారములు.   ప్రకృతిలోని పంచభూతములలోను,ప్రజలలోని పంచేంద్రియములను నిరతరము దాగియున్న చైతన్యశక్తియే అగ్నిహోత్రము.   ప్రకృతిలో అదిలోపించనచేభూమండలము గడ్డకట్టి స్తంభించిపోతుంది.   మనలో అదిలోపించినచో మనుగడ స్తంభించిపోతుంది.  కనుకనే రుద్ర చమకము ప్రథమ అనువాక ప్రథమ శ్లోకము,  " ఓం అగ్నా విష్ణుం సజోషసేమా వర్థంతు.,"  అంటు మీరిద్దరు నా పట్ల సద్భావనను కలిగి యుండండి అని అర్థిస్తున్నది,  స్థితికార్యమునకు అగ్ని శక్తి యొక్క ...

ADITYAHRDAYAM-SLOKAM-21

Image
        ఆదిత్యహృదయం-శ్లోకము-21       *********************  ప్రార్థన  ******  "జయతు జయతు సూర్యం  సప్త లోకైక దీపం   తిమిరహిరణ పాప ద్వేషదుఃఖస్య నాసం   అరుణకిరన గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."     పూర్వ రంగము   ***********  పరమాత్మ నాశయత్వేవ  వైభూతం  తదేవ సృజతి అంటూ ప్రలయము తదుపరి సృష్టి,సృష్టి తదుపరి ప్రళయనిర్వహణమును ఏ విధముగా జరిపిస్తారో వివరించిన అగస్త్య భగవానుడు,ప్రస్తుత శ్లోకములో రెండు ముఖ్య అనుగ్రహములను   1.సుషుప్తావస్థ నందు పరమాత్మ చైతన్యమును గురించి,అగ్నిహోత్రునిగా -అగ్నిహోత్ర ఫలముగా స్వామి ఉనికిని సంస్తుతిస్తున్నారు.    శ్లోకము  ******  "ఏష సుప్తేషు జాగ్రత్తి భూతేషు పరినిష్ఠతః   ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలంచ ఏవాగ్ని హోత్రిణాం."   అగస్త్యభగవానుడు సుషుప్తి-జాగ్రుతి అన్న రెండు అవస్థలను సూచిస్తున్నారు.   ఎవరు సుషుప్తిదశలో నున్నది?ఏది సుషుప్తి దశలోనున్న స్థూలములో జాగృతముగా సూక్షముగా నున్నది అన్నది ప్రస్తుతము.  ...

ADITYAHRDAYAM-SLOKAM-20

Image
     ఆదిత్యహృదయము-శ్లోకము-20  ***********************  ప్రార్థన  *******  "జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్య మూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం  తం నమామి."   పూర్వరంగము   ***********  పూర్వ శ్లోకమును "తప్త-చామీకరాభాయ వహ్నియేవిశ్వకర్మిణే"అంటూ పరమాత్మను ప్రస్తుతిస్తుంది.  చామీ కరము-బంగారు కిరణము.ఆ బంగారు కిరణము మేరుపర్వతమును పరమాత్మ స్పృశించుటచే ఏర్పడినది. .ఆ బం గారు కిరణము స్వామి అనుగ్రహమే.  వేడిచే-వెలుగుచే తప్తమైనది/కాల్చబడినది.అంటే ఇతర లోహ ధాతువులను సైతము విడదీయలేంతగా తనలో కలుపుకొనిన బంగారపుకొండ స్వామి స్పర్శచే దోషములను ఆవిరిరూపములో/ద్రవరూపములో కరిగించుకుని/తొలగించుకుని,తప్తము చేసికొని,పుటమై,మేలిమిముద్దగా ప్రకాశిస్తున్నది.ఇది వాచకము.   జీవుల ఉపాధి/దేహము మేరుపర్వతమే..అది మంచి-చెడులను విడదీయలేనంతగా తనలో కలుపుకుని సందిగ్ధములో ఉంది.స్వామి తన కరుణ  అనే అగ్నితో దానికి పుటము వేసి శాశ్వతమైన-ఆత్మను-అశాశ్వతమైన ఉపాధిని వేరుచేసి  ప్రకాశింపచే...