NA RUDRO RUDRAMARCHAYAET-17( SIVAANAMDALAHARI)



 ఫలాద్యాం పుణ్యానాం మయి కరుణ యావా త్వయి విభో
 ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జ యుగళం
 కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం
 నిలింపానాం శ్రేణిః నిజకనక మాణిక్య మకుటైః


 ఆది శంకరు అక్కడక్కడ నవవిధ భక్తి ప్రస్తావనము గుర్తుచేస్తున్నారు.అందులోని పాద సంసేవనమునకు సంకేతముగా లక్ష్మిదేవి నారాయణుని పాదములను సేవిస్తు మనకు దర్శనమిస్తుంటుంది.దేవాలయములలో సైతము అర్చకులు మనకు పాదుకలు/శఠారి తో స్వామి కటాక్షమును అనుగ్రహిస్తుంటారు.
 ఆది శంకరులు ఇదే విధముగా అమ్మవారిని కూడ విరించికిరీటము పక్కన పెట్టి తలవంచి నమస్కరించుచున్నాడు,భర్తను స్వాగతించువేళ కొంచము నెమ్మదిగా చూసుకుని నడువమని చెలికత్తెలు సూచిస్తూ,జయజయధ్వానములను వినిపించారన్నారు.
 ప్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు స్వామి పాదసేవనమును ప్రస్తావిస్తూనే,
స్వామిన్,భవత్,అమల,పాదాబ్జ యుగళం అని ప్రస్తుతిస్తున్నారు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)