ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM( ESHA PARINISHTITA-ESHAFALAM-23)


 ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ।

ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ ॥ 23 ॥
ఆదిత్యహృదయ స్రోత్ర ప్రారంభములో అగస్త్యుడు రామునితో"శృణు గుహ్యం" అన్నారు.ఆ రహస్యమునే వివరిస్తున్నది ప్రస్తుత శ్లోకము.
  సనాతన వైష్ణవ సంప్రదాయానుసారముగా పరమాత్మ 
 పర-వ్యూహ-అర్చ-అంతర్యామి తత్త్వములతో జగత్రక్షణమును కొనసాగిస్తుంటాడు.
 ఆ అ,తర్యామిగా పరమాత్మ సర్వజీచులలో నిద్రావస్థలో-జాగృదావస్థలో పరివేష్ఠించి యుండి ఫలములను అందించుచున్నాడో వివరించుచున్నది.
 
    ఉదే విషయమును విష్ణుసహస్రనామ స్తోత్రము 
 గోవిందో-గోవిదాం పతి అని
 సిద్ధర్థ-సిద్ధసంకల్ప అని
 కామః-కామప్రద అని
 చతురాత్మా-చతుర్వ్యూహ అని
 అప్రమత్త ప్రతిష్టిత అని
 కరనం-కారనం-కర్త-వికర్తా అని పలువిధములుగా ప్రశంసించుచున్నది.కాదనలేని సత్యము.
 ఏషః ఈ పరమాత్మయే 
 భూతేషు -జీవులలో/ఉపాధులలో/ప్రానులలో
 పరివిష్టితః-అంతర్యామిగా దాగియున్న పరమాత్మ.
 సుప్తేషు భూతాని ఏషః-సుషుప్తిదశలోనున్న ప్రాణులలోని అంతర్యామి ఇతనే.అంతేకాదు
 ఏషః జాగర్తి భూతేషు- మెలకువతో నున్న ఉపాధులలో అంతర్యామిగా దాగి ఫలములనందించు పరమాత్మ.
 అంతర్యామిగా ఉన్నా పరమాత్మను అగ్నిహోత్రము ఇతడే-అగ్నికార్య ఫలమును ఇతడే అని కార్య-కారనములత్యొక్క అవినాభావ సంబంధమును మరింత స్పష్టపరచుచున్నది.
 "శ్రియమిచ్చేతు హుతాసనా" అన్న ది ఆర్యోక్తి.
 జీవులలో శ్వాస అను చైతబ్యాగ్నిగా ఉన్నది-చైతన్యరూప ఫలితముగా నున్నది పరమాత్మయే సుమా.
 ఇదే విషయమును "శ్రియమిచ్చ్చేతు విభావయేత్ భవాని" అని లలితా సహస్రనామము స్తుతిస్తున్నది.
ఆదిత్యహృదయ స్రోత్ర ప్రారంభములో అగస్త్యుడు రామునితో"శృణు గుహ్యం" అన్నారు.ఆ రహస్యమునే వివరిస్తున్నది ప్రస్తుత శ్లోకము.
  సనాతన వైష్ణవ సంప్రదాయానుసారముగా పరమాత్మ 
 పర-వ్యూహ-అర్చ-అంతర్యామి తత్త్వములతో జగత్రక్షణమును కొనసాగిస్తుంటాడు.
 ఆ అ,తర్యామిగా పరమాత్మ సర్వజీచులలో నిద్రావస్థలో-జాగృదావస్థలో పరివేష్ఠించి యుండి ఫలములను అందించుచున్నాడో వివరించుచున్నది.
 
    ఉదే విషయమును విష్ణుసహస్రనామ స్తోత్రము 
 గోవిందో-గోవిదాం పతి అని
 సిద్ధర్థ-సిద్ధసంకల్ప అని
 కామః-కామప్రద అని
 చతురాత్మా-చతుర్వ్యూహ అని
 అప్రమత్త ప్రతిష్టిత అని
 కరనం-కారనం-కర్త-వికర్తా అని పలువిధములుగా ప్రశంసించుచున్నది.కాదనలేని సత్యము.
 ఏషః ఈ పరమాత్మయే 
 భూతేషు -జీవులలో/ఉపాధులలో/ప్రానులలో
 పరివిష్టితః-అంతర్యామిగా దాగియున్న పరమాత్మ.
 సుప్తేషు భూతాని ఏషః-సుషుప్తిదశలోనున్న ప్రాణులలోని అంతర్యామి ఇతనే.అంతేకాదు
 ఏషః జాగర్తి భూతేషు- మెలకువతో నున్న ఉపాధులలో అంతర్యామిగా దాగి ఫలములనందించు పరమాత్మ.
 అంతర్యామిగా ఉన్నా పరమాత్మను అగ్నిహోత్రము ఇతడే-అగ్నికార్య ఫలమును ఇతడే అని కార్య-కారనములత్యొక్క అవినాభావ సంబంధమును మరింత స్పష్టపరచుచున్నది.
 "శ్రియమిచ్చేతు హుతాసనా" అన్న ది ఆర్యోక్తి.
 జీవులలో శ్వాస అను చైతబ్యాగ్నిగా ఉన్నది-చైతన్యరూప ఫలితముగా నున్నది పరమాత్మయే సుమా.
 ఇదే విషయమును "శ్రియమిచ్చ్చేతు విభావయేత్ భవాని" అని లలితా సహస్రనామము స్తుతిస్తున్నది.
 అమ్మవారు చిదగ్నికుండ సంభూతాగా సనాతనము సంస్తుతిస్తున్నది.ఆమెయే
 "విశ్వరూపా జాగరిణీ స్వపంక్తీ తైజసాత్మికా"
 అంతే కాదు విష్ణుసహస్రనామ పూర్వపీఠికలో వచించినట్లు,ముఖమపి దహనో"
 విరాత్పురుషుని ముఖమే అగ్ని.దానిద్వారా అందించిన హవిస్సులే విశ్వశ్రేయస్సుకు సంభవము.ఏ విధముగా మన దేహములోని సర్వ అవయములు తమ శక్తిని నోటిద్వారా గ్రహించిన ఆహారము అందించు శక్తిచే పొందగలవో అదే విధముగా విశ్వశ్రేయస్సును కలిగించే అగ్నికార్యము మాత్రమే.
 అందుకే పరమాత్మ సూర్యనారాయణునిగా భావించి-పూజించునపుడు
 ఏషయే అగ్నిహోత్రము మరియును ఏష ఇతడే అగ్నిహోత్ర ఫలము.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)