దూరీకర్తుం వాంఛసి కిం-మనీష-01
"సత్యాచార్యస్య గమనే 'కదాచిత్" ముక్తిదాయకం
కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గేతు శంకరం."
ఇది పాఠము.
ద్వంద్వము నిర్ద్వందమని గ్రహించగలుగుట మనీషా.
పై వాక్యములలోని పదములు,
1.గౌరీశంకరులు
2.కాశీక్షేత్రము మనము విచారణను,"ఆచారస్య/సత్యాచార్యస్య" అన్న పదముతో ప్రారంభిద్దాము.
ఒకరు కాలడి శంకరులు-ఆచారస్య
ఒకరు ఉపాధి-మరొకరు ఉనికి
ఒకరు ద్వైతి-మరొకరు అద్వైతి
ఒకరు ప్రకటిత చండాలుడు-మరొకరు పండిత బ్రాహ్మణుడు
ఇద్దరు శంకర నామముతోవ్యవహరింపబడుతున్నారు.
2.కాశీ క్షేత్రము
రెండును ప్రకాశ సంకేతములే అయినప్పటికిని
ఒకటి క్షత్రము-మరొకటి హృదయము
ఒకటి ఉపాధినీనుగ్రహించునది -మరొకటి ఉనికిని అర్థముచేయించునది
3.కదాచిత్
ఒకానొకప్పుడు-కాలమునకు ప్రతీక
ఒకటి శాశ్వతము-మరొకటి అశాశ్వతము
ఒకటి భ్రమణము-మరొకటి నిశ్చలము/అమరము
4.మార్గము-ప్రతిమార్గము
గమ్యమునకు చేర్చు గమనమును అనుసంధానము చేయునది.
ఒకటి కాశీక్షేత్ర వీధి మార్గము-మరొకటి పరమాత్మను అందించగల హృదయ కవాట మార్గము.
ఒకటి పరిమితము-మరొకటి అపరిమితము.
ఒకటి బోధనము-మరొకటి అవగాహనము.
ఆత్మజ్ఞానమును అర్థముచేసుకొనుటకు "ఉపాధి ఒక ఆసరా మాత్రమే కాని అది ఆత్మ స్వరూపముకాదు"అని తెలిసికొనుటయే "మనీషా"
సర్వం శివమయం జగత్
ఏక బిల్వం శివార్పణం.
మరొకరు కైలాస శంకరులు-సత్యాచార్యస్య.
మనకు కనబడుతున్న వ్యత్యాసము ఒకరు సత్యబోధకులు-మరొకరు సత్యగ్రాహకులు.వీరిద్ధరికి అనుసంధానము సత్యము.
3.ముక్తిదాయకము
4.మార్గ-ప్రతిమార్గములు
5.సత్యాచార్యులు
పదార్థము-యథార్థము/ఉనికి-ఉపాధి అను రెండింటికి ప్రతీకలుగా ప్రకటితమగుతూ,పరమాత్మను దర్శింపచేయుటకు పూనుకొనినవి.
Comments
Post a Comment