CHIRANJEEVULU

తరతరాలది కద తండ్రీ,తనయుల కథ,
తీరములెరుగని మమతల ప్రవాహముల సుథ.
అంకసీమకై ధ్రువుడు తారగ తరియించినాడు
భూసురుడై రాముడు క్షాత్రము చూపించినాడు
యెముక నిచ్చి దధీచి ధన్యుడైనాడు
దశరథ తనయుడేమొ ఆదర్శం అయినాడు
వయసునిచ్చె పురూరవుదు యయాతికి ఆనాడు
సంసారమును ఇచ్చి శాంతనవుడు ప్రశంసాపాత్రుడైనాడు
యేమని చెప్పగలము, యెందరో,మరి యెందరో
ఆమోదముతో నాన్నకు మొదము కలిగించినారు
జీవన్‌ వేదమును చాటి చిరంజీవులైనారు

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.